వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
Published on Tue, 07/30/2019 - 09:11
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ ఆడిటింగ్ రిపోర్ట్ను సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై సుదీర్ఘంగా సభలో చర్చించనున్నారు. అనంతరం ఫిస్కల్ పాలసీ స్టేట్మెంట్ను కూడా సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనితో పాటు ఏపీ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ మెనిటరీ అథారిటీ బిల్లుపై సభలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.
#
Tags