వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ముగిసిన ఏపీ కేబినేట్ సమావేశం
Published on Thu, 08/02/2018 - 16:49
సాక్షి, అమరావతి : ఏపీ రాజధాని అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశం గురువారం సాయంత్రం ముగిసింది. సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఈ భేటీలో మంత్రివర్గం పలు అంశాలపై చర్చించింది. గతంలో ప్రకటించిన పదివేల టీచర్ పోస్టులు, కొత్తగా 20వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించారు. నిరుద్యోగ భృతిపై అమలుపై మరోసారి నిర్ణయం తీసుకున్నారు. మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం విధించాలని తీర్మానించారు. ఈ మంత్రివర్గ సమావేశంలో ఏపీ ఎలక్ట్రానిక్స్ బిల్లులో కొన్ని మార్పులు చేయాలని సూచించారు.
#
Tags