అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బ్యాంకు మేనేజర్ ఇంట్లో చోరీ
Published on Tue, 02/03/2015 - 22:37
విశాఖపట్నం: విశాఖపట్నం మద్దిలపాలెం ప్రాంతంలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. డాక్టర్ వీఎస్.కృష్ణా కళాశాల సమీపంలో నివాసం ఉంటున్న ఆంధ్రాబ్యాంకు జనరల్ ఇన్సూరెన్స్ మేనేజర్ అనిల్ కుమార్ ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. బీరువాలో ఉన్న 18 తులాల బంగారం, 3.5 కిలోల వెండి వస్తువులు, రూ.90 వేల నగదు చోరీకి గురయ్యాయని తెలుసుకుని ఆయన ఎంవీపీ కాలనీ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అనిల్ కుమార్ ఈ నెల 1న అనకాపల్లి వెళ్లి మంగళవారం సాయంత్రం తిరిగి తన ఇంటికి చేరుకున్నారు. ఇంటి తాళం బద్దలు కొట్టి ఉండడం... లోపలికి వెళ్లి చూడగా బీరువా తెరచి ఉండడాన్ని చూసి దోపిడీ జరిగినట్టు గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
#
Tags