వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్లకార్డులు పట్టుకున్నందుకే తొలగిస్తారా..?
Published on Thu, 04/23/2015 - 12:21
బొబ్బిలి: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సభలో ప్లకార్డులు పట్టుకున్నందుకు విధుల నుంచి తొలగించటంపై విజయనగర్ జిల్లా బొబ్బిలిలో అంగన్వాడీ కార్యకర్తలు గురువారం ఆందోళనకు దిగారు. వారం క్రితం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సభ జరిగింది. ఆ సభలో పాల్గొన్న కొందరు అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. దీనిపై స్పందించిన అధికారులు 15మంది కార్యకర్తలను విధుల నుంచి తొలగించారు.
ఇందుకుగానూ బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయం ఎదుట గురువారం ఉదయం నిరసన తెలిపారు. తొలగించిన కార్యకర్తలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
#
Tags