వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'ఆ జీవోను వెనక్కి తీసుకోవాలి'
Published on Thu, 12/24/2015 - 18:45
విజయవాడ: నగరంలోని లెనిన్ సెంటర్ వద్ద అంగన్వాడీ వర్కర్లు గురువారం ధర్నాకు దిగారు. ఈ నెల 18న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన అంగన్వాడీలను తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఉద్యోగుల తొలగింపు జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. నోటికి బ్లాక్ రిబ్బన్లు కట్టుకుని మౌన ప్రదర్శన నిర్వహించారు.
#
Tags