నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అంగన్వాడీ కార్యకర్తల దీక్ష
Published on Mon, 03/09/2015 - 13:34
విజయనగరం: వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు దీక్ష చేపట్టారు. మూడు రోజుల పాటు చేపట్టే నిరాహార దీక్షను సోమవారం ప్రారంభించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి తహశీల్దార్ మండల కార్యాలయం ఎదుట మండల వ్యాప్తంగా ఉన్న అంగన్ వాడి కార్యకర్తలు, హెల్పర్లు ఈ దీక్షలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలుపుతున్నారు.
(బొబ్బిలి)
#
Tags