నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
27 నుంచి అసెంబ్లీ సమావేశాలు!
Published on Mon, 03/23/2020 - 04:21
సాక్షి, అమరావతి: ఈ నెల 27వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఆ రోజు ఉదయం 10 గంటలకు శాసన సభ, శాసన మండలి సమావేశాలు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగంతో ప్రారంభం అవుతాయి.
29వ తేదీన శాసన సభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2020–21 ఆర్థిక ఏడాదికి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధం నేపథ్యంలో తక్కువ రోజులు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 30వ తేదీన నెల లేదా రెండు నెలల వ్యయానికి సరిపడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు అసెంబ్లీ నుంచి ఆమోదం పొందనున్నారు.
#
Tags