నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'ఏపీభవన్....ఆంధ్రాభవన్గా మారింది'
Published on Thu, 10/10/2013 - 11:46
కరీంనగర్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేస్తున్న దీక్ష ప్రజలను అవమానపరచటమేనని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ ఏపీభవన్....ఆంధ్రాభవన్గా మారిందని అన్నారు. రాష్ట్రంలో పరిపాలనకు పక్షవాతం వచ్చిందని దేవీప్రసాద్ వ్యాఖ్యానించారు. కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జీఓఎం కమిటీ అస్పష్టంగా ఉందని.... నివేదికకు నిర్ణీత గడువు విధించాలని దేవీ ప్రసాద్ అన్నారు. దినేష్ రెడ్డి వ్యాఖ్యలపై న్యాయ విచారణ జరిపించాలన్నారు. 1౦వ వేతన సవరణ కోసం ఉద్యమం చేయనున్నట్లు దేవీప్రసాద్ తెలిపారు.
#
Tags