రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టెట్ నోటిఫికేషన్ విడుదల
Published on Thu, 12/14/2017 - 12:02
సాక్షి, అమరావతి : ఉపాధ్యాయ నియామకాల అర్హత పరీక్ష అయిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు (టెట్) నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. పరీక్షలు జనవరి 17 నుంచి ఆన్లైన్లో నిర్వహిస్తారు. టెట్కు హాజరయ్యేందుకు ఆన్లైన్లో ఫీజు చెల్లించి, అనంతరం సంబంధిత దరఖాస్తులను ఆన్లైన్లో ‘http://cse.ap.gov.in’ ద్వారా సమర్పించాలి. టెట్ షెడ్యూల్, ఇతర సమాచారాన్ని కూడా ఇదే వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఏపీ టెట్ పేపర్-1, పేపర్-2లలో వేర్వేరుగా జరగనుంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు రెండో సెషన్ నిర్వహిస్తారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో తొలిసారిగా ఈ టెట్ నిర్వహిస్తున్నారు. టెట్లో ఉత్తీర్ణులైన వారు మాత్రమే డీఎస్పీ రాయడానికి అర్హులు.
#
Tags