అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆర్టీసీ అద్దెబస్సులో చెలరేగిన మంటలు
Published on Mon, 11/25/2013 - 22:18
కరీంనగర్: జిల్లాలోని కమలాపూర్ మండలం శ్రీరాములపల్లిలో సోమవారం రాత్రి ఆర్టీసీ అద్దె బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. బస్సులో డీజిల్ ట్యాంకు లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ భయాందోళనలకు గురైయ్యారు. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు పాక్షికంగా ధ్వంసం కావడంతో పెనుప్రమాదం తప్పింది.
#
Tags