కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బీసీ బిల్లుకు 19న పార్లమెంటు ముట్టడి
Published on Mon, 08/05/2013 - 03:18
సాక్షి, హైదరాబాద్: బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కోరుతూ ఈ నెల 19న పార్లమెంటును ముట్టడించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం తెలిపింది. అలాగే బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్తో ఢిల్లీలో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని, రాజ్యాధికారంలో వాటా కల్పించాలని కోరుతూ ఈ నెల 22న ఢిల్లీలో రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
#
Tags