ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రతిభ చూపిన పోలీస్ అధికారులకు నగదు పురస్కారాలు
Published on Sat, 07/14/2018 - 11:54
విజయనగరం లీగల్: కేసుల దర్యాప్తులో చురుగ్గా వ్యవహరించే పోలీస్ అధికారులకు ఎస్పీ పాలరాజు నగదు పురస్కారాలతో పాటు ప్రశంసాపత్రాలు శుక్రవారం తన కార్యాలయంలో అందజేశారు. సాలూరులో జరిగిన లారీ చోరీ కేసును తక్కువ వ్యవధిలోనే ఛేదించిన సాలూరు సీఐ ఇలియాస్ మహ్మద్, సాలూరు పట్టణ సీఐ ఫకృద్ధీన్, ఏఎస్సై జి.శ్రీనివాసరావు, మక్కువ హెచ్సీ జి.సన్యాసిరావు, కానిస్టేబుళ్లు ఎం.వాసుదేవరావు, జి.శివప్రసాద్లతో పాటు డెంకాడ పోలీస్ స్టేషన్ పరిధిలో 2017లో నమోదైన హత్య కేసులో నిందితుడికి జైలు శిక్ష పడేలా కృషిచేసిన కానిస్టేబుళ్లు విజయ్కుమార్, నారాయణరావులకు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో ఓఎస్డీ విక్రాంత్పాటిల్, అదనపు ఎస్పీ ఏవీ రమణ, తదితరులు పాల్గొన్నారు.
#
Tags