రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అమ్మా.. నేనేమి చేశాను పాపం!
Published on Sat, 07/13/2019 - 06:36
సాక్షి, రణస్థలం(శ్రీకాకుళం) : ఆ తల్లి నవమాసాలు మోసి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే అవయవాలు సక్రమంగా లేవని, ఆ బిడ్డ లోకాన్ని చూడకముందే చిదిమేసింది. శుక్రవారం మండలంలోని బంటుపల్లి గ్రామంలో చెత్తకుప్పలో ఆడబిడ్డ విగతజీవిగా కనపడటం కలకలం రేపింది. దీన్ని చూసిన వారంతా అయ్యో పాపం అని వేదన పడ్డారు. గ్రామంలో ఇటీవల గర్భిణులుగా ఎవరు ఉన్నారని ఆరా తీయగా, వారిలో ఓ గర్భిణి ఇలా పడేసినట్లు తెలిసింది. గ్రామపెద్దల వరకు విషయం చేరడంతో మందలించారు. దహన కార్యక్రమాలు చేయాలని పలువురు సూచించడంతో గుట్టు చప్పుడు కాకుండా ఆ శిశువును శ్మశానంలో పాతిపెట్టారు.
#
Tags