వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కదిరి ఎమ్మెల్యేకు చేదు అనుభవం
Published on Sat, 11/26/2016 - 11:54
కదిరి: అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్బాషాకు చేదు అనుభవం ఎదురైంది. నల్లచెరువు మండలం గోరంట్లవారిపల్లిలో టీడీపీ నిర్వహిస్తున్న జనచైతన్య యాత్రలో పాల్గొనేందుకు ఆయన శనివారం వచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేను పార్టీ కార్యకర్తలే అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ను పార్టీ నుంచి దూరం చేస్తున్నారంటూ ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గాలు బాహాబాహీకి దిగాయి. చివరకు పోలీసు భద్రత నడుమ చాంద్బాషా గ్రామంలోకి వెళ్లి జనచైతన్య యాత్రలో పాల్గొన్నారు.
#
Tags