నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సీఆర్పీఎఫ్ బెటాలియన్లో భారీ కుంభకోణం
Published on Sat, 08/24/2013 - 19:02
హైదరాబాద్ : హైదరాబాద్ చాంద్రాయణగుట్ట సీఆర్పీఎఫ్ బెటాలియన్లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. కానిస్టేబుల్ దుర్గప్రసాద్ 40 లక్షల రూపాయలు స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు సీఆర్పీఎఫ్ ఎస్ఐ అమృత లింగం చాంద్రయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పెన్షనర్లకు చెల్లించాల్సిన డబ్బులను దుర్గప్రసాద్ తన భార్య శారద అకౌంట్లోకి మళ్లించినట్లు తెలుస్తోంది. దుర్గా ప్రసాద్తో కుమ్మక్కైన వారి వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. స్వాహా చేసిన డబ్బులతో దుర్గా ప్రసాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం.
#
Tags