నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏపీ బీజేపీ ఇన్చార్జిగా రూడీ
Published on Tue, 10/21/2014 - 18:48
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బలపడేందుకు బీజేపీ దృష్టి సారించింది. దీనిలో భాగంగా రెండు తెలుగు రాష్టాలకు పర్యవేక్షకులను నియమించింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల పర్యవేక్షకుడిగా రాజీవ్ ప్రతాప్ రూడీ నియమితులయ్యారు. తెలంగాణ బీజేపీ బాధ్యతలు పీకే కృష్ణదాస్ కు అప్పగించారు.
ఇక తెలంగాణ ప్రాంతానికి చెందిన మురళీధర్ రావును కర్ణాటక బీజేపీ వ్యవహారాల ఇన్చార్జిగా నియమించారు. ఈ మేరకు బీజేపీ మంగళవారం ప్రకటన విడుదల చేసింది.
#
Tags