రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అయ్యో పాపం
Published on Sat, 05/11/2019 - 13:35
వైఎస్ఆర్ జిల్లా, రాయచోటిటౌన్ :గోడ కూలి ఆరు నెలల బాలుడు మృతిచెందాడు. పట్టణంలోని గాంధీబజార్లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా.. గాంధీ బజారులోని పాత ఆలయాన్నికూల్చి నూతనంగా నిర్మాణం చేపడుతున్నారు. ఈక్రమంలో పాతగోడలను కూల్చివేస్తుండగా పక్కనే ఉన్న ఇంటిలో నిద్రిస్తున్న ఖాదర్ షరీఫ్ కుమారుడు మహమ్మద్ రహీల్(ఆరు నెలలు) పై పడింది. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఖాదర్ షరీఫ్కు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. కాగా మృతి చెందిన బాలుడు చివరి వాడు.
#
Tags