నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నీటితొట్టిలో పడి బాలుడి మృతి
Published on Fri, 02/13/2015 - 18:15
చిత్తూరు: ఓ నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి మృతి చెందాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సెల్లిగాని పల్లె గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు... గ్రామానికి చెందిన భారతమ్మ, చంద్రప్పల చిన్న కుమారుడు మహేంద్ర(4). తల్లిదండ్రులు పొలం పనులకు వెళుతూ కుటుంబ సభ్యుల వద్ద మహేంద్రను ఉంచారు. అతడు తోటి పిల్లలతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటితొట్టిలో పడి మృతి చెందాడు.
(శాంతిపురం)
#
Tags