రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇసుక ధర తగ్గించాలని ధర్నా
Published on Thu, 02/12/2015 - 11:24
అనంతపురం: ఇసుక ధర తగ్గించాలని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ సంఘం, పెయింటర్ల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గుంతకల్లులో గురువారం భారీ ధర్నా జరిగింది. ఈ సందర్భంగా బీరప్ప గుడి సర్కిల్ నుంచి గాంధీ చౌక్ వరకు దాదాపు మూడు కిలో మీటర్లు ర్యాలీ నిర్వహించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నాకు అఖిలపక్షం మద్దతు తెలిపింది. ధర్నాలో వైఎస్సార్ సీపీ నాయకులు వై.సుధాకర్, రామాంజనేయులు, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడు ఉమారెడ్డి పాల్గొన్నారు.
(గుంతకల్లు)
#
Tags