వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కారు, ఆయిల్ ట్యాంకర్ ఢీ.. ఐదుగురికి గాయాలు
Published on Wed, 02/04/2015 - 09:09
శ్రీకాకుళం: ఆంధ్ర-ఒడిషా సరిహద్దులో బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. వివరాలిలా ఉన్నాయి... ఆంధ్ర-ఒడిషా సరిహద్దులోని శ్రీకాకుళం జిల్లాలో కారు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం వెంటనే బరంపుర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి పొగమంచే కారణమయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
#
Tags