రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శ్రీవారి సేవలో ప్రముఖులు
Published on Mon, 11/02/2015 - 02:20
తిరుమల : తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో రాష్ట్ర మంత్రి నారాయణ, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్రెడ్డి, చిత్తూరు జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, రాజ మండ్రి మేయర్ రజని శేషసాయి, న్యూఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ జాయింట్ సెక్రటరీ కైలాష్ చం ద్ సామారియా ఉన్నారు.
వీరు కుటుంబ సభ్యులతో కలసి ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు. ఆలయాధికారులు ప్రత్యేక దర్శ న ఏర్పాట్లు చేసి, లడ్డూప్రసాదాలు అందజేశారు.
#
Tags