వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మల్లన్నను దర్శించుకున్న కేంద్ర మంత్రి
Published on Thu, 04/07/2016 - 17:13
శ్రీశైలం (కర్నూలు) : ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామి వార్లను గురువారం కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి సిద్దేశ్వర కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ప్రధాన ఆలయగోపురం వద్ద అధికారులు ఆలయ మర్యాదలతో వారికి ఆహ్వానం పలికారు. స్వామి అమ్మ వార్లను దర్శించుకున్న తరువాత శ్రీవృద్ధ మల్లికార్జున స్వామి వార్ల వద్ద అభిషేకం, కుంకుమార్చన తదితర విశేషపూజలు చేశారు.
#
Tags