అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆముదాలవలసలో చైన్ స్నాచింగ్
Published on Thu, 02/04/2016 - 19:06
ఆముదాలవలస (శ్రీకాకుళం జిల్లా) : వాకింగ్ కు వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లిన సంఘటన ఆముదాలవలస మండలం కొర్లకోట గ్రామంలో జరిగింది. గురువారం సాయంత్రం గ్రామానికి చెందిన సంపాదరావు జ్యోతి(40) వాకింగ్కు వెళ్తుండగా గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి చోరీకి పాల్పడ్డారు. చోరీ అయిన గొలుసు విలువ రూ.లక్ష ఉంటుందని బాధితురాలు తెలిపింది.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags