రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
డిజిటలైజేషన్ గడువు పెంపుకు బాబు లేఖ
Published on Thu, 03/30/2017 - 20:05
అమరావతి : కేబుల్ టీవీ డిజిటలైజేషన్ గడువు పొడిగించాలని కోరుతూ కేంద్రానికి సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కేబుల్ టీవీ డిజిటలైజేషన్ గడువు రేపటితో ముగియనుంది. గడువును ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగించాలని లేఖలో చంద్రబాబు నాయుడు కోరారు. డిసెంబర్ 31 నాటికి ఏపీ ఫైబర్ ప్రాజెక్టు పూర్తవుతుందని చంద్రబాబు నాయుడు లేఖలో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ ద్వారా కేబుల్ ప్రసారాలను ప్రజలకు చేరువ చేయాలన్న ఆలోచనలో ఉంది.
#
Tags