రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చంద్రబాబు అభిప్రాయ సేకరణ : హాజరైయ్యే రైతులు ఎవరు?
Published on Mon, 11/17/2014 - 21:21
గుంటూరు: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగే రాజధాని గ్రామాల ప్రజల అభిప్రాయ సేకరణ సమావేశానికి వచ్చే రైతులు ఎవరనేది గోప్యంగా ఉంచారు. రేపు మంత్రి మండలి సమావేశం ముగిసిన తరువాత రాజధాని నిర్మించే గ్రామాల రైతులతో ఆయన సమావేశమవుతారు. అయితే ఆ రైతులు ఎవరనేది గోప్యంగా ఉంచారు.
ఒక్కో గ్రామం నుంచి అయిదుగురు రైతులను తీసుకువెళతారని చెప్పారు. అయితే ఇంతవరకు తమకు ఎటువంటి సమాచారంలేదని రాజధాని ప్రతిపాదిత గ్రామాల ప్రజలు చెప్పారు. ఏ అయిదుగురు రైతులను తీసుకువెళతారనేది గ్రామాల్లో చర్చ జరుగుతోంది. ఎంపిక చేసిన వారితో అభిప్రాయ సేకరణ ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
**
#
Tags