మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చెల్లని చెక్కు ఇచ్చారంటూ ఎంపీపై ఫిర్యాదు
Published on Wed, 07/01/2015 - 17:59
ధర్మవరం (అనంతపురం) : అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో చీటింగ్ కేసు నమోదైంది. ధర్మవరం వ్యాపారి అంబటి మల్లికార్జునకు ఎంపీ రూ. 5 లక్షలు బాకీపడ్డారు. అయితే, చెల్లని చెక్కులు ఇచ్చారంటూ ఆ వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. మల్లికార్జున ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
#
Tags