ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘నర్సాపురం, అమలాపురాలను కలిపి జిల్లా చేయండి’
Published on Sat, 09/13/2014 - 05:16
సాక్షి, హైదరాబాద్: నర్సాపురం జిల్లా కేంద్రంగా నర్సాపురం, అమలాపురం రెవెన్యూ డివిజన్లను కలిపి సెంట్రల్ గోదావరి కొత్త జిల్లా ప్రకటించాలని మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య సీఎం చంద్రబాబును కోరారు.
నర్సాపురంలో మేజర్ పోర్టు నిర్మాణం, అంతర్వేది, పాలకొల్లు ప్రాంతాల్లో దేవాలయాలకు సౌండ్, లైట్సిస్టమ్ కల్పించడంతో టెంపుల్ టూరిజంగా తీర్చిదిద్దవచ్చని తెలిపారు. ఈ రెండు ప్రాంతాలను కలిపి జిల్లా చేయడం అవసరమన్నారు.
#
Tags