దద్దరిల్లిన రాజానగరం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బోరుబావిలో పడి బాలుడు మృతి
Published on Sat, 08/24/2013 - 08:59
ఆలూరు మండలం హులేబేడులో గతరాత్రి బోరుబావిలో పడిన బాలుడు మృతదేహన్ని రెస్క్యూటీమ్ శనివారం వెలికి తీసింది. హులేబేడులో శుక్రవారం రాత్రి అడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. రెస్క్యూ టీమ్ను పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి తరలించారు. రెస్క్యూ టీమ్ గతరాత్రి నుంచి కృషి చేసి బాలుడి మృతదేహన్ని శనివారం ఉదయం బోరుబావి నుంచి వెలికితీసింది.
అలాగే చిత్తూరు జిల్లా పాకాల మండలం నేండ్రగుంట వద్ద శనివారం తెల్లవారుజామున పెళ్లి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
#
Tags