అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
చీరాల టు కాశీ బై సైకిల్
Published on Thu, 12/11/2014 - 03:54
భోగాపురం: ప్రకాశం జిల్లా కారంచే డు మండలం చీరాలకు చెందిన ఎంఈసీ విద్యాసాగర్ అనే వ్యక్తి సైకిల్పై కాశీయాత్రకు ఈనెల 6న బయల్దేరారు. ఆయన యాత్రలో భాగంగా జాతీయ రహదారిపై వెళ్తూ భోగాపురంలో విలేకరులకు బుధవారం కనిపించారు. ఈ సందర్భంగా ఆయనను వివరాలు అడగ్గా ఆధ్యాత్మిక చింతనతో ఈ యాత్ర చేపట్టానని తెలిపారు. ముందుగా కాశీకి వెళ్లి అనంతరం అక్కడినుంచి శబరిమలై చేరుకుని అక్కడినుంచి చీరాల చేరుకుంటానని తెలిపారు. తాను వెళ్తున్న దారిలో ఉన్న గ్రామాల్లో రాత్రి పూట బసచేసి గ్రామస్తులు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండేలా వారికి అవగాహన కల్పిస్తున్నానన్నారు. హింసను విడనాడి ఎదుటి వారికి సహాయ పడేలా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలనేదే తన ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
#
Tags