ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రత్యేక హోదాపై స్పందించిన చిరంజీవి
Published on Sun, 04/22/2018 - 11:33
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఎప్పటికైన ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి అన్నారు. 2019లో రాహుల్ గాంధీ ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి అని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఎప్పడూ మంచి గుర్తింపు లభిస్తుందని అన్నారు.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి సహా ఒడిశా రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్గా నియమితులైన గిడుగు రుద్రరాజు.. శనివారం చిరంజీవిని హైదరాబాద్లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజును ఆయన అభినందించినట్టు ఆంధ్రప్రదేశ్ పీసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
#
Tags