రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కంది కొనుగోళ్లలో దళారుల్ని నిరోధించండి
Published on Tue, 01/17/2017 - 01:39
అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
సాక్షి, అమరావతి: కంది పంట కొనుగోళ్లలో దళారుల ప్రమేయం లేకుండా చూడాలని అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్న చంద్రబాబు సోమవారం ఉదయం అధికారులతో ఫోన్లో అంగన్వాడీ కేంద్రాలు, కంది గిట్టుబాటుపై మాట్లాడారు.
కంది రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలని మార్కెటింగ్శాఖ అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన నిత్యావసరాలను మాత్రమే వినియోగించాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి 15 రోజులకోసారి తనిఖీలు నిర్వహించాలన్నారు.
#
Tags