బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గతంలో ఉద్యోగులకు నన్ను చూస్తే భయం
Published on Fri, 06/02/2017 - 01:31
ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, అమరావతి: తాను తొలిసారి సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు తనను చూసి భయపడేవాళ్లని చంద్రబాబు చెప్పారు. తాను హైదరాబాద్లో హెలీకాప్టర్ ఎక్కానంటే అది తెలుసుకుని జిల్లాల్లో పరుగులు పెట్టేవారని తెలిపారు. ఆ భయం వల్లే 2004లో తనను ఓడించారని, అందుకే ఇప్పుడు మామూలుగా ఉంటున్నానని చెప్పారు.
వెలగపూడిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఉద్యోగులను భయంతో పనిచేయించే వాడినని, దాంతో అవకాశం వచ్చినప్పుడు తనకు వ్యతిరేకంగా ఓటు వేశారని తెలిపారు. అందుకే ఈసారి మామూలుగా ఉంటున్నానని తెలిపారు.
వెలగపూడిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఉద్యోగులను భయంతో పనిచేయించే వాడినని, దాంతో అవకాశం వచ్చినప్పుడు తనకు వ్యతిరేకంగా ఓటు వేశారని తెలిపారు. అందుకే ఈసారి మామూలుగా ఉంటున్నానని తెలిపారు.
#
Tags