IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జగ్గయ్యపేటలో బొగ్గు కుంభకోణం
Published on Sat, 12/14/2013 - 16:49
విజయవాడ: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట రైల్వే స్టేషన్లో బొగ్గు కుంభకోణం చోటు చేసుకుంది. ఇక్కడ నిల్వ ఉన్న బొగ్గును పరిశ్రమలకు అక్రమంగా తరలించారు. రైల్వే అధికారులే ఈ అక్రమాలకు పాల్పడ్డారు. అందిన సమాచారం ప్రకారం ఇక్కడ భారీగా బొగ్గు నిల్వ ఉంది. ఈ బొగ్గును ఏడు లారీలో ఎక్కించి రైల్వే అధికారులు అక్రమంగా తరలించారు.
ఈ బొగ్గు విలువ ఆరు లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ పరిశ్రమలకు ఈ బొగ్గును తరలించినట్లు లారీ అసోషియేషన్ వారు ఆరోపిస్తున్నారు.
#
Tags