amp pages | Sakshi

ఎస్వీయూ స్నాతకోత్సవంలో గందరగోళం

Published on Mon, 06/22/2015 - 11:04

తిరుపతి: శ్రీ  వేంకటేశ్వర యూనివర్శిటీ(ఎస్వీయూ) స్నాతకోత్సవంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.  సోమవారం జరిగిన యూనివర్శిటీ స్నాతకోత్సవంలో ఒకరికి అందించాల్సిన పట్టాను మరొకరికి ప్రదానం చేయడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది.  దీంతో ఈ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

 

ప్రతిష్టాత్మకంగా నిర్వహించే యూనివర్శిటీ స్నాతకోత్సవంలో అధికారులు వ్యవహరించిన తీరు సరిగా లేదంటూ నరసింహన్, వెంకయ్యలు అసంతృప్తి వ్యక్తం చేశారు. 

Videos

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు

చిరు పై పోసాని సంచలన కామెంట్స్

కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి

నర్రెడ్డి నాటకాలు చాలు

సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్

కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

Photos

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)