అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'విభజనపై కేంద్రం శరవేగంగా కదులుతోంది'
Published on Thu, 01/30/2014 - 14:54
హైదరాబాద్ : రాష్ట్ర విభజనపై కేంద్రం శరవేగంగా కదులుతున్నట్టు సమాచారం అందుతోందని లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. ఆయన గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ అయిదు కోట్ల మంది ప్రజలను అడ్డగోలుగా ఎలా విభజిస్తారని ప్రశ్నించారు. ఈ చర్య సమైక్య స్పూర్తికి వ్యతిరేకమన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసేలా కేంద్రం కసరత్తు చేయాలని జేపీ అన్నారు. సీమాంధ్రవారికి ఇబ్బంది కలగకుండా ఉండేలా బీజేపీ కూడా కృషిచేయాలని ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ విజ్ఞప్తి చేశారు.
#
Tags