Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘అనంత’లో టీడీపీ కార్యకర్తల వీరంగం
Published on Mon, 01/16/2017 - 14:16
అనంతపురం: అనంతపురం జిల్లాలో అధికార టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ముద్దిగుబ్బ మండలం రాళ్ల అనంతపురంలో కానిస్టేబుల్ హరినాయక్పై దాడికి పాల్పడ్డారు.
టీడీపీ కార్యకర్తలు కేశవ్, ప్రభాకర్లు తనపై దాడి చేశారని కానిస్టేబుల్ హరినాయక్ ముదిగుబ్బ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా కేసు నమోదు చేసేందుకు ఎస్ఐ నిరాకరించారు. అంతేగాక టీడీపీ కార్యకర్తలతో రాజీ కావాలంటూ కానిస్టేబుల్పై ఎస్ఐ ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
#
Tags