రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏపీలో 23కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
Published on Mon, 03/30/2020 - 22:24
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో సోమవారం మరో ఇద్దరికి కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఏపీలో ఇప్పటివరకు 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్రెడ్డి సోమవారం సాయంత్రం హెల్త్ బులిటెన్ విడుద చేశారు. ఈ రోజు 68 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికి పాజిటివ్గా తేలిందన్నారు. కరోనా పాజటివ్గా తేలినవారిలో ఒకరు ఢిల్లీ నుంచి వచ్చిన రాజమండ్రికి చెందిన 72 ఏళ్ల వృద్దుడు కాగా, ఇంకొకరిని ఢిల్లీ నుంచి సామర్లకోటకు వచ్చిన 49 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు.
#
Tags