నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏపీలో మరో రెండు కరోనా కేసులు
Published on Wed, 03/25/2020 - 21:39
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి తెలిపారు. విజయవాడలో వాషింగ్టన్ నుంచి వచ్చిన యువకుడికి.. అదేవిధంగా గుంటూరులో 52 ఏళ్ల వ్యక్తికి కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్ అని తేలిందన్నారు. దీంతో ఏపీలో మొత్తంగా కరోనా పాజిటివ్ల సంఖ్య పదికి చేరుకుందన్నారు. బుధవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో ఈ విషయాలను జవహర్రెడ్డి వెల్లడించారు. ఢిల్లీలో మతపరమైన సమావేశానికి వెళ్లి దురంతో ఎక్స్ప్రెస్లో వచ్చిన గుంటురూ వ్యక్తికి కరోనా సోకినట్లు వివరించారు. ఈ రోజు 60 మంది కరోనా అనుమానితుల శాంపిళ్లను పరీక్షలకు పంపామని, అందులో రెండు పాజిటివ్ అని తేలిందని జవహర్రెడ్డి తెలిపారు.
#
Tags