ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సీఎం సహాయనిధికి చిరువ్యాపారి విరాళం
Published on Tue, 04/21/2020 - 09:34
చిలకలపూడి(మచిలీపట్నం): రోజూ కష్టపడి తోపుడు బండిపై వ్యాపారం చేసుకుని సంపాదించిన సొమ్మును ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందజేయటం అభినందనీయమని రాష్ట్ర రవాణా, సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)అన్నారు. చిరువ్యాపారి చెల్లబోయిన వీరరాఘవులు రూ. 20,700లను మంత్రి పేర్ని నానికి సోమవారం అందజేశారు.
అనంతరం మాట్లాడుతూ తోపుడుబండిపై రోజువారీ వ్యాపారం చేసుకుంటూ చిట్టీ కట్టుకుంటూ కూడబెట్టిన సొమ్మును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న కరోనా నియంత్రణ కార్యక్రమాలకు చేయూతగా విరాళం అందజేయటం జరిగిందన్నారు. పశి్చమగోదావరి డీసీసీబీ అధ్యక్షుడు కవురు శ్రీనివాసరావు పాల్గొన్నారు.
#
Tags