వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
12 లక్షలు దాటిన కోవిడ్ పరీక్షలు
Published on Thu, 07/16/2020 - 04:40
సాక్షి, అమరావతి: కరోనా పరీక్షల్లో రాష్ట్రం 12 లక్షల మైలు రాయిని అధిగమించింది. గడిచిన 24 గంటల్లో 22,197 మందికి పరీక్షలు నిర్వహించడం ద్వారా పరీక్షల సంఖ్య 12,17,963కు చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం పేర్కొంది.
► మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు పరీశీలించిన నమూనాల్లో 2,432 మందికి వైరస్ సోకింది. ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 35,451కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ నుంచి కోలుకున్న 911 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 18,378కి చేరింది.
► కొత్తగా 44 మరణాలు నమోదు కావడంతో మొత్తం మరణాల సంఖ్య 452కి చేరింది.
#
Tags