amp pages | Sakshi

12 లక్షలు దాటిన కోవిడ్‌ పరీక్షలు 

Published on Thu, 07/16/2020 - 04:40

సాక్షి, అమరావతి: కరోనా పరీక్షల్లో రాష్ట్రం 12 లక్షల మైలు రాయిని అధిగమించింది. గడిచిన 24 గంటల్లో 22,197 మందికి పరీక్షలు నిర్వహించడం ద్వారా పరీక్షల సంఖ్య 12,17,963కు చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం పేర్కొంది. 

► మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు పరీశీలించిన నమూనాల్లో 2,432 మందికి వైరస్‌ సోకింది. ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 35,451కి చేరింది.  గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న 911 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 18,378కి చేరింది.  
► కొత్తగా 44 మరణాలు నమోదు కావడంతో మొత్తం మరణాల సంఖ్య 452కి చేరింది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌