వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'ప్రతిపక్ష పార్టీ వాళ్లను నిస్సిగ్గుగా చేర్చుకుంటున్నారు'
Published on Sun, 06/21/2015 - 13:08
విజయవాడ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్ష పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నిస్సిగ్గుగా చేర్చుకుంటున్నాయని సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఆడియో టేపుల్లో ఉన్నది ఏపీ సీఎం చంద్రబాబు వాయిసే అయితే వెంటనే పదవికి రాజీనామా చేసి విచారణకు సిద్ధమవ్వాలని సూచించారు. కేసీఆర్, చంద్రబాబు డబ్బు రాజకీయాలు చేస్తున్నారని రామకృష్ణ వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ మీడియాను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. మీడియాను నియంత్రించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రామకృష్ణ ఈ సందర్భంగా తెలిపారు.
#
Tags