amp pages | Sakshi

మూడు వారాలు కఠినంగా లాక్‌డౌన్‌ 

Published on Fri, 03/27/2020 - 04:23

సాక్షి, అమరావతి : వచ్చే మూడు వారాల పాటు లాక్‌ డౌన్‌ కఠినంగా అమలు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ ఆదేశించారు. కోవిడ్‌–19పై గురువారం ఆయన ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ఏ విధంగా అమలవుతున్నదీ ఆయా రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలను అడిగి తెలుసుకున్నారు.  

కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి ఆదేశాలు ఇలా.. 
►లాక్‌డౌన్‌లో రానున్న మూడు వారాలు చాలా కీలకం. అందువల్ల నిత్యావసర సరుకులు   రవాణా చేసే లారీలు, ట్రక్కులు, గూడ్స్‌ వాహనాలు నిర్దేశిత ప్రాంతాలకు సకాలంలో చేరుకునేలా అన్ని చెక్‌పోస్టుల వద్ద ఆటంకం కలుగకుండా చూడాలి. 
►మందులు, ఇతర నిత్యావసర వస్తువులు ఇళ్ల వద్దకే సరఫరా చేసే డెలివరీ బాయ్‌లకు కూడా అవకాశం ఇవ్వాలి.  నిత్యావసర వస్తువుల కొనుగోలు సమయంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించేలా చూడాలి.    
►లాక్‌ డౌన్‌ వల్ల ఆయా రాష్ట్రాల్లో చిక్కుకు పోయిన వేరే రాష్ట్రాల వారికి భోజనం, వసతి కల్పించాలి. 
►ప్రత్యేకంగా కోవిడ్‌కు చికిత్స కోసం కొన్ని ఆసుపత్రులను సిద్ధం చేసుకోవాలి. అన్ని ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగు పరచాలి. వైద్య పరికరాలను సమకూర్చుకోవాలి. 
►దేశ వ్యాప్తంగా 8 లక్షల మందికిపైగా విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించి, వారికి సూచనలు, సలహాలు, వైద్యం అందిస్తున్నందుకు అన్ని రాష్ట్రాలకు అభినందనలు. 

రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతోంది : సీఎస్‌ నీలం సాహ్ని
►రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ను విజయవంతంగా అమలు చేస్తున్నాం. 
►కూరగాయలు, నిత్యావసరాల సప్లయ్‌ చైన్‌ సక్రమంగా సాగుతోంది. 
►ఇందుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయిలో 1902 నంబర్‌తో కూడిన కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశాం. }
►ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ నెల 22న ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. తెల్ల రేషన్‌ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ.వెయ్యి, బియ్యం, పప్పు.. వలంటీర్ల ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.   వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ గౌతమ్‌ సవాంగ్, రహదారులు–భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్‌ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

Videos

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)