చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విజయనగరం ఏజెన్సీలో కూంబింగ్
Published on Thu, 08/27/2015 - 11:51
విజయనగరం: మావోయిస్టుల కదలికలున్నాయనే సమాచారంతో విజయనగరం జిల్లాలో భద్రతా దళాల తనిఖీలు ముమ్మరం చేశాయి. గురువారం ఉదయం నుంచి ఏజెన్సీ ప్రాంతంలో కూంబింగ్ ప్రారంభించారు. అదే విధంగా మక్కువ మండలంలోని దుగ్గేరు గ్రామ వార సంతలో బీఎస్ఎఫ్ బలగాలు, పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అసిస్టెంట్ కమాండెంట్ జగన్మోహన్రావు, ఎస్సై సిరిపురపు రాజు పాల్గొన్నారు.
#
Tags