అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తుపాను గండం
Published on Thu, 10/27/2016 - 08:10
విశాఖపట్టణం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో క్యాంట్ తుపాను కొనసాగుతోంది. విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 380 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 12 గంటల్లో బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు పేర్కొంది.
మరో 24 గంటల్లో మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు చెప్పింది. అయితే క్యాంట్ తుపాను ప్రభావం వల్ల తీరం వెంబడి 45-55కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మత్స్య కారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఏపీలోని అన్ని ఓడరేవుల్లో రెండో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పింది.
#
Tags