రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
యనమలపై రూ. 5 కోట్లకు పరువునష్టం దావా
Published on Fri, 12/26/2014 - 17:02
ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు యనమల కృష్ణుడులపై పరువు నష్టం దావా దాఖలైంది. ప్రియాంక హేచరీస్ యజమాని చంద్రమౌళి వీరిపై రూ. 5 కోట్లకు పరువునష్టం దావా దాఖలు చేశారు. అనధికార హేచరీల నుంచి చంద్రమౌళి దబ్బులు వసూలు చేశారంటూ తనను విమర్శించడంతో ఆయన యనమల సోదరులిద్దరికీ లీగల్ నోటీసులు పంపారు.
అనుమతులు ఇప్పిస్తానంటూ చంద్రమౌళి పలువురి వద్ద డబ్బులు వసూలు చేశారని యనమల సోదరులు గతంలో ఆరోపించారు. అయితే, ఆ ఆరోపణలు నిరాధారమని, తన పరువుకు భంగం కలిగించినందుకు రూ. 5 కోట్లు చెల్లించాలని కోరుతూ చంద్రమౌళి పరువునష్టం దావా దాఖలు చేశారు.
#
Tags