నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
డిగ్రీ కళాశాల లేక ఇక్కట్లు..
Published on Fri, 11/16/2018 - 06:53
విజయనగరం :సీతానగరం మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో సుమారు 400 మంది విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లి వేలాది రూపాయలు వెచ్చించి చదువుకోవాల్సి వస్తోంది. నిరుపేదలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. డిగ్రీ కళాశాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జగనన్నను కోరాను. – నీలిమ, సీతానగరం.
మార్గం లేదు..
జంఝావతి కాలువ నిర్మించారు. ఎగువన సుమారు 900 ఎకరాల భూములన్నాయి. వాటికి వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. 24వ కిలోమీటరు వద్ద కల్వర్టు నిర్మిస్తే రైతుల రాకపోకలకు సులువవుతుంది. – నిడగల్లు రైతులు, సీతానగరం మండలం
#
Tags