వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తిరుమలలో అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు
Published on Tue, 05/22/2018 - 12:00
సాక్షి,అమరావతి: తిరుమల వెంకటేశ్వర్లు స్వామి ఆస్తుల అక్రమాలపై విచారణ జరిపించాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ సీబీఐకి ఫిర్యాదు చేశారు. తిరుమలలో జరుతున్న అక్రమాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోంమంత్రి, గవర్నర్ కలుగచేసుకోవాలని లేఖ ద్వారా తెలియజేశారు. కైన్ ద్వారా వజ్రం పగిలిందని అనడంలో నిజంలేదని న్యాయవాది లేఖలో పేర్కొన్నారు. స్వామివారి భూములు, నిధులు, నగలు, బ్యాంక్ డిపాజిట్ల లెక్కలు బహిర్గతం చేయ్యాలని లేఖలో పేర్కొన్నారు.
#
Tags