చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విశాఖవాసులను భయపెడుతున్న మరో ముప్పు!
Published on Thu, 11/06/2014 - 10:07
విశాఖ : హుదూద్ తుఫాన్ నుంచి తేరుకోకముందే విశాఖ వాసులను మరో ముప్పు భయపెడుతోంది. విశాఖకు ఆగ్నేయంగా 630 కిలోమీటర్ల దూరంలో మద్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. ఈ వాయుగుండం మరింత బలపడి రేపు ఉదయంలోగా తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.
దీని ప్రభావంతో కోస్తాలో ఒకటిరెండు చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. అలాగే సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
#
Tags