నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కుప్పంలో మళ్లీ ఏనుగుల బీభత్సం
Published on Thu, 01/02/2014 - 20:38
చిత్తూరు: జిల్లాలోని కుప్పంలో ఏనుగులు మళ్లీ బీభత్సం సృష్టించాయి. వేపలవల్లి గ్రామ శివారు ప్రాంతంలోకి ఏనుగుల గుంపు ప్రవేశించడంతో అక్కడి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కుప్పం వేపలపల్లి వద్ద రోడ్డుపైన 21 ఏనుగులు విడిది చేశాయి. వాటిని గమనించిన స్థానికులు ఉరుకులు పరుగులతో గ్రామంలోకి చేరుకున్నారు. గ్రామ శివారులోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు బిగ్గరగా ఘీంకరిస్తూ పంట పోలాల్లోకి వెళ్లాయి. అక్కడి పంటపోలాలను ఏనుగుల మంద నాశనం చేసినట్టు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సకాలంలో అప్రమత్తమయ్యారు. ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు నానాకష్టాలు పడ్డారు. ఆ రోడ్డుమార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేసినట్టు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు.
#
Tags