వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లోకేష్ ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు?
Published on Fri, 06/26/2020 - 20:27
సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ నేత లోకేష్పై మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ తిన్న అవినీతి సొమ్మును వడ్డీతో సహా రాబడతామని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫైబర్ గ్రిడ్ స్కాంలో దోషులు బయటకు వస్తారని పేర్కొన్నారు. అవినీతిపై విచారణ చేస్తుంటే లోకేష్ ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు పాత్ర కీలకమైనదన్నారు. అవినీతికి పాల్పడ్డ ఎవ్వరినీ వదిలిపెట్టమని మంత్రి స్పష్టం చేశారు. (ఆయనకు చదువు అబ్బక ఇక్కడే ఉండిపోయారు : కొడాలి నాని)
చదవండి: ధనికులకు బాబు.. పేదలకు జగన్
#
Tags